Author: parivarthanaawaaz

  పరివర్తన అవాజ్ క్యాలెండర్ ఆవిష్కరించిన              టేకులపల్లి గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్.            పాల్గొన్న బేతంపూడి సొసైటీ మాజీ చైర్మన్ లక్కినేని సురేందర్.             తెలంగాణ ధైర్యం అవాజ్ న్యూస్. టేకులపల్లి పరివర్తన అవాజ్ , జనవరి 21. పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పరివర్తన అవాజ్ ప్రతినిధులు, పాఠకులు, అభిమానులు పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్‌లో సామాజిక స్పృహను ప్రతిబింబించే అంశాలు, ముఖ్యమైన తేదీలు, పండుగలు, జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రాముఖ్యత గల రోజులను పొందుపరిచారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారంతో పాటు వార్తా విలువలకు అనుగుణంగా క్యాలెండర్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పరివర్తన అవాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రజల…

Read More

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బిల్లూరి వివేకానంద రెడ్డి ఇకలేరు.                    కడసారి చూసేందుకు పోటెత్తిన ఆత్మీయులు..     పార్టీలకతీతంగా తరలివచ్చి పార్టీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించి                                 కన్నీటి పర్యంతమైన సహచరులు.. అన్నమయ్య జిల్లా, జనవరి 20 (పరివర్తన అవాజ్) ~మదనపల్లి -:- తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన బిల్లూరివారిపల్లి గ్రామానికి చెందిన ప్రజా సేవకుడు, నిస్వార్థ పరుడు, మంచికి మారు పేరుగల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ములకలచెరువు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బిల్లూరి విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి బిల్లూరి వివేకానంద రెడ్డి (75) అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాఘమాసం ప్రారంభ దినం పరమశివుడికి ప్రీతికరమైన సోమవారం…

Read More

గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి CSR సహకారం అందించాలి                                  జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరివర్తన అవాజ్,కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో CSR బృంద సభ్యులు గురువారం జిల్లాలోని పలు పాఠశాలలు మరియు భవిత కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాల్వంచ మండలంలోని భవిత కేంద్రం మరియు కోయ గట్టు పాఠశాలలను పరిశీలించారు. కోయ గట్టు పాఠశాల వద్ద కౌజు పిట్టల పెంపకం ద్వారా ఒక సాధారణ వ్యక్తికి వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాలపై జిల్లా కలెక్టర్ CSR బృంద సభ్యులకు వివరించారు.అనంతరం బూర్గంపాడు మండలంలోని చెరువు సింగారం ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి CSR నిధుల ద్వారా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ బృంద సభ్యులను కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి CSR…

Read More

31 మున్సిపల్ సీట్లతో బీఎస్పీ అద్భుత ప్రదర్శన – సాకే వినయ్ కుమార్           ధర్మవరం నుంచే దేశవ్యాప్తంగా బీఎస్పీ ఎదుగుదలపై విశ్వాసం సత్య సాయి జిల్లా ధర్మవరం( ప్రరివర్తన అవాజ్) జనవరి17  మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ బలమైన ప్రదర్శన మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుని దేశ రాజకీయాల్లో తన బలమైన ఉనికిని మరోసారి చాటుకుందని బీఎస్పీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జి సాకే వినయ్ కుమార్ ధర్మవరంలో మాట్లాడుతూ తెలిపారు. నాగపూర్‌లో 13, చంద్రపూర్‌లో 8, అమరావతిలో 7, షోలాపూర్, థానే,అహ్మద్‌నగర్‌లలో ఒక్కో సీటు చొప్పున మొత్తం 31 మున్సిపల్ సీట్లను బీఎస్పీ పార్టీ గెలుచుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.దేశంలో బీఎస్పీ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి భవిష్యత్తు లేదని మాట్లాడిన రాజకీయ చెంచాలకు ఈ ఎన్నికల ఫలితాలు గట్టి సమాధానమని ఆయన…

Read More

ధర్మవరంలో పర్యావరణ హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్. ఏక్ పెడ్ మా కే నామ్ స్ఫూర్తితో ధర్మవరంలో వృక్షారోపణ చేయనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్. హరిత ధర్మవరం – స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా 10,000 చెట్ల నాటే వృక్షారోపణ కార్యక్రమం రాబోయే తరాల కోసం నేటి తరమే చెట్లు నాటాలి – మంత్రి ప్రకటన సత్య సాయి జిల్లా ధర్మవరం( పరివర్తన అవాజ్ ) జనవరి 17, ధర్మవరం పట్టణం ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్‌లో ఆదివారం హరిత ధర్మవరం – స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 చెట్లను నాటే మహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాముల్ని చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ఏక్ పెడ్ మా కే నామ్…

Read More

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూమున్సిపాలిటీ వార్డుల మహిళా రిజర్వేషన్ ఖరారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరివర్తన ఆవాస్) శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో .రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ ని పారదర్శకం గా కలెక్టర్ నిర్వహించారు మెదక్జిల్లా లోని మున్సిపాలిటీ లోని 32 వార్డు లు, నర్సాపూర్ మున్సిపాలిటీ లోని 15 వార్డు ల తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు మహిళరిజర్వేషన్ ఖరారు లో భాగంగా మున్సిపాలిటీ లకు సంబందించి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ బీసీ ల డెడికేషన్ కమిషన్ ప్రకారం, sc, st లది 2011 జనాభ లెక్కల ప్రకారం, మహిళ రిజర్వేషన్ నుజీవో 9 ప్రకారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారురాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా…

Read More

          కోతలు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి                      నోముల భానుచందర్. టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 17  టేకులపల్లి :కోతలు, కుక్కల వాళ్ళ టేకులపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కోతలు, కుక్కల వల్ల మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురుతున్నారు అని వాటి వాళ్ళ మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు గాయాల పాలవుతున్నారని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ కి పాలక వర్గాలు లేక నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉండడం జరిగిందని ప్రస్తుతం గ్రామ పంచాయతీ కి ఎన్నికలు…

Read More

   పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలి. గిరిజన సంక్షేమ శాఖ పండిట్, పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు ఇవ్వాలి. టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 17  టేకులపల్లి :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులకు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలని,గిరిజన సంక్షేమ శాఖలోని పండిట్,పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారంలో జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు.రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలంలో ఇచ్చిన హామీ ప్రకారం సమ్మె కాలానికి జీతాన్ని చెల్లించి,వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని,గిరిజన సంక్షేమ శాఖలోని సిఆర్టిలకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని,ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని,పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను చెల్లించాలని…

Read More

          బాధిత కుటుంబానికి బియ్యం వితరణ. టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 09, టేకులపల్లి మండలం, సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి రాములు ఇటీవల గుండెపోటుతో మరణించగా సులానగర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ గుగులోత్ లక్ష్మా నాయక్, మాజీ ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య లు గ్రామ యువకులతో కలిసి చనిపోయిన రోజు కొంత నగదును, దినకర్మల కొరకు 50 కిలోల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందించి పరమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరములుగా సులానగర్ గ్రామంలో ఎవరు మరణించిన కూడా తమ వంతు సహాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తోడేటి యాకూబ్, కుమ్మరి చౌదరి, బల్లి బిక్షం, బోడ రమేష్, కేలోత్ రామకుమార్, జంగం ఎలేష, తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇన్ సర్వీస్ టీచర్ల టెట్,సిపిఎస్ ను రద్దు చేయాలి.                 1. ఎన్.ఈ.పి-2020 ను రద్దు చేయాలి                 2. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక పాఠశాలల                    ఉపాధ్యాయులకు  ఓటు హక్కు కల్పించాలి                                    3.   టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ టేకులపల్లి పరివర్తన అవాజ్ జనవరి 09, ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(ఏఐజేఏసిటీఓ) పిలుపులో భాగంగా యూఎస్పిసి,టిపిటిఎఫ్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టేకులపల్లి మండలశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల…

Read More