Author: parivarthanaawaaz

31 మున్సిపల్ సీట్లతో బీఎస్పీ అద్భుత ప్రదర్శన – సాకే వినయ్ కుమార్           ధర్మవరం నుంచే దేశవ్యాప్తంగా బీఎస్పీ ఎదుగుదలపై విశ్వాసం సత్య సాయి జిల్లా ధర్మవరం( ప్రరివర్తన అవాజ్) జనవరి17  మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ బలమైన ప్రదర్శన మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుని దేశ రాజకీయాల్లో తన బలమైన ఉనికిని మరోసారి చాటుకుందని బీఎస్పీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జి సాకే వినయ్ కుమార్ ధర్మవరంలో మాట్లాడుతూ తెలిపారు. నాగపూర్‌లో 13, చంద్రపూర్‌లో 8, అమరావతిలో 7, షోలాపూర్, థానే,అహ్మద్‌నగర్‌లలో ఒక్కో సీటు చొప్పున మొత్తం 31 మున్సిపల్ సీట్లను బీఎస్పీ పార్టీ గెలుచుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.దేశంలో బీఎస్పీ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి భవిష్యత్తు లేదని మాట్లాడిన రాజకీయ చెంచాలకు ఈ ఎన్నికల ఫలితాలు గట్టి సమాధానమని ఆయన…

Read More

ధర్మవరంలో పర్యావరణ హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్. ఏక్ పెడ్ మా కే నామ్ స్ఫూర్తితో ధర్మవరంలో వృక్షారోపణ చేయనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్. హరిత ధర్మవరం – స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా 10,000 చెట్ల నాటే వృక్షారోపణ కార్యక్రమం రాబోయే తరాల కోసం నేటి తరమే చెట్లు నాటాలి – మంత్రి ప్రకటన సత్య సాయి జిల్లా ధర్మవరం( పరివర్తన అవాజ్ ) జనవరి 17, ధర్మవరం పట్టణం ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్‌లో ఆదివారం హరిత ధర్మవరం – స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 చెట్లను నాటే మహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాముల్ని చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ఏక్ పెడ్ మా కే నామ్…

Read More

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూమున్సిపాలిటీ వార్డుల మహిళా రిజర్వేషన్ ఖరారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరివర్తన ఆవాస్) శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో .రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ ని పారదర్శకం గా కలెక్టర్ నిర్వహించారు మెదక్జిల్లా లోని మున్సిపాలిటీ లోని 32 వార్డు లు, నర్సాపూర్ మున్సిపాలిటీ లోని 15 వార్డు ల తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు మహిళరిజర్వేషన్ ఖరారు లో భాగంగా మున్సిపాలిటీ లకు సంబందించి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ బీసీ ల డెడికేషన్ కమిషన్ ప్రకారం, sc, st లది 2011 జనాభ లెక్కల ప్రకారం, మహిళ రిజర్వేషన్ నుజీవో 9 ప్రకారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారురాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా…

Read More

          కోతలు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి                      నోముల భానుచందర్. టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 17  టేకులపల్లి :కోతలు, కుక్కల వాళ్ళ టేకులపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కోతలు, కుక్కల వల్ల మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురుతున్నారు అని వాటి వాళ్ళ మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు గాయాల పాలవుతున్నారని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ కి పాలక వర్గాలు లేక నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉండడం జరిగిందని ప్రస్తుతం గ్రామ పంచాయతీ కి ఎన్నికలు…

Read More

   పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలి. గిరిజన సంక్షేమ శాఖ పండిట్, పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు ఇవ్వాలి. టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 17  టేకులపల్లి :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులకు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలని,గిరిజన సంక్షేమ శాఖలోని పండిట్,పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారంలో జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు.రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలంలో ఇచ్చిన హామీ ప్రకారం సమ్మె కాలానికి జీతాన్ని చెల్లించి,వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని,గిరిజన సంక్షేమ శాఖలోని సిఆర్టిలకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని,ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని,పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను చెల్లించాలని…

Read More

          బాధిత కుటుంబానికి బియ్యం వితరణ. టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 09, టేకులపల్లి మండలం, సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి రాములు ఇటీవల గుండెపోటుతో మరణించగా సులానగర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ గుగులోత్ లక్ష్మా నాయక్, మాజీ ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య లు గ్రామ యువకులతో కలిసి చనిపోయిన రోజు కొంత నగదును, దినకర్మల కొరకు 50 కిలోల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందించి పరమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరములుగా సులానగర్ గ్రామంలో ఎవరు మరణించిన కూడా తమ వంతు సహాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తోడేటి యాకూబ్, కుమ్మరి చౌదరి, బల్లి బిక్షం, బోడ రమేష్, కేలోత్ రామకుమార్, జంగం ఎలేష, తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇన్ సర్వీస్ టీచర్ల టెట్,సిపిఎస్ ను రద్దు చేయాలి.                 1. ఎన్.ఈ.పి-2020 ను రద్దు చేయాలి                 2. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక పాఠశాలల                    ఉపాధ్యాయులకు  ఓటు హక్కు కల్పించాలి                                    3.   టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ టేకులపల్లి పరివర్తన అవాజ్ జనవరి 09, ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(ఏఐజేఏసిటీఓ) పిలుపులో భాగంగా యూఎస్పిసి,టిపిటిఎఫ్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టేకులపల్లి మండలశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల…

Read More

  అయ్యప్ప స్వాములకు విరాళం ఇచ్చిన సర్పంచ్ తారా చంద్ నాయక్. టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 09, టేకులపల్లి కొత్త తండా జీ గ్రామ పంచాయతీ సర్పంచ్మాలోత్ తారాచంద్ నాయక్ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకట్యా తండా గ్రామంలో అయ్యప్ప స్వామీ దీక్షల చివరి రోజు సందర్భంగా నిర్వహించిన ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాముల సేవలో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం రూ. 9,500/- నగదు విరాళంగా అందజేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని మంగ్యతండా గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప స్వామీ దీక్ష ఇరుముడి కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొని స్వాములకు తన సహకారాన్ని అందజేశారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నేను ఎల్లప్పుడూ సహకరిస్తూ గ్రామ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సర్పంచ్ సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు.

Read More

        మానవత్వం చాటిన పోలీస్ కానిస్టేబుల్ సంజీవ్ రావు        జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్   కామారెడ్డి పరివర్తన అవాజ్  కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత అనే మహిళా కు అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నీ సంప్రదించడంతో ఒక్క ఫోన్ చేయగానే స్పందించిన కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ముకుందు గారి సంజీవరావు గారి సహకారంతో వారికీ కావాల్సిన ఓ పాజిటివ్ రక్తం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఎవరికైనా రక్తం అవసరం ఉంది అనీ మెసేజ్ గాని ఫోన్ గాని రాగానే 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు రక్తదానంకు ముందుండాలని కోరారు మరియు రక్తదాత కానిస్టేబుల్ సంజీవరావు…

Read More

గిరిజన ప్రాంతంలో జాతీయ కబడ్డీ పోటీలు గర్వకారణం – రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి      మూడో రోజు క్రీడలను తిలకించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి {కొత్తగూడెం పరివర్తన ఆవాస్ }  కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న 69వ SGF అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలలో భాగంగా శుక్రవారం మూడో రోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడగా, క్రీడలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.మూడో రోజు క్రీడల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ కబడ్డీ పోటీలను వీక్షించేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో మంత్రికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం…

Read More