Author: parivarthanaawaaz
పండగ పూట విషాదం. పరివర్తన అవాజ్20, పండగ పూట విషాదం..నిజామాబాద్ నగరంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున వినాయక్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన దొంతుల అరుణ్ కుమార్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. బోర్గాం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు అరుణ్ కుమార్ బైక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ఎమ్మెల్యే కోరం కనకయ్య పరివర్తన అవాజ్ న్యూస్ ఇల్లందు: చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ సందర్భంగా.సమస్త ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ వెలుగుల పండుగ శుభాకాంక్షలు.ఈ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగును నింపి, అపారమైన సంతోషం, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.
ఆర్టిఏ చెక్పోస్టులో ఏసీబీ సోదాలు ఎం వి ఐ కిరణ్ కుమార్ ను అదుపులో తీసుకున్న ఏసిపి అధికారులు పరివర్తన అవాజ్ సంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర ఆర్టిఏ చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సోదాలు కొనసాగించారు. విధుల్లో ఉన్న ఎంవీఐ కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని లెక్కల్లో చూపని 43 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీ చార్టులు ఏర్పాటు చేసుకొని ఎంవీఐలు విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమంగా రూపొందించిన డ్యూటీ చార్టులను సీజ్ చేశారు. ఏసిబి అధికారులకు పట్టుబడిన ఎంవీఐ కిరణ్ కుమార్ తన డ్రైవర్ తో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సోదాల్లో వెలుగు చూసినట్లు…
టపాకాయల గోదాంలో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం సరైనా నిబంధనలు పాటించకపోవడం వల్లే అగ్నిప్రమాదం సంగారెడ్డి జిల్లా ఆందోల్శివారులోని కటుకం వేణుగోపాల్ & సన్స్ హోల్ సెల్ టపాకాయల గోదాం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.మరో రెండు రోజుల్లో దీపావళి పండగ ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల,హైదరాబాద్ శివారు ప్రాంతాల నుండి అనేకమంది ఆందోల్ లోని కటకం వేణుగోపాల్ &సన్స్ టపకాయల గోదాం వద్దకు రావడంతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది.సాయంత్రం ఒక్కసారిగా గోదాం పక్కనే ఉన్న షాపు వద్ద మంటలు చెలరేగడం,టపకాయలు పెద్ద ఎత్తున ఉండటంతో క్షణాల్లో మంటలు పూర్తిగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.వెంటనే అంగీ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.హోల్ సెల్ టపాకాయల గోదాం నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఫైర్ సేఫ్టీ పాటించకపోవడంతో…
సీసీఐ కొనుగోలు సెంటర్ లను సద్వినియోగం చేసుకోండి రైతులు మద్దతు ధర పొందండి కలెక్టర్ రాహుల్ రాజ్ పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని.. మద్దతు ధర పొందాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.టేక్మాల్ మండలంలోని బర్దిపూర్ లో పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్బంగా కలెక్టర్మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 25939 మంది రైతులు 34903 ఎకరాల్లో పత్తి సాగు అయ్యిందని. అంచనా వేశారన్నారు.జిల్లా లో సిద్ధార్థ జిన్నింగ్ మిల్ పాపన్నపేట్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పత్తి ధరలు పింజరకం బీబీ మోడ్ 8110, గా పింజరకము బిబి స్పెషల్ 8060 గా, పింజరకము ఎం ఇ సి హెచ్ 8010 గా ఉన్నాయన్నారు ఇందుకు సంబందించి సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు పత్తి కొనుగోలు కేంద్రాలను మనటరింగ్ చేసేందుకు……
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే జనాభాలో56% ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా అగ్రకుల నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రం లో పార్టీలకతీతంగా అన్ని కుల సంఘ నాయకులు సంపూర్ణ బందుకు సహకరించారు. అనంతరం జాతీయ రహదారి 44 పై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్లు చెల్లవని తెలిసే అగ్రకుల నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసే ఏ పార్టీని కూడా వదిలి పెట్టే ప్రసక్తే లేదని, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.. తెలంగాణ రాష్ట్ర బంద్ ఎవరు పై పోరాటం చేస్తున్నట్లు?? అని మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు చేపట్టాయి…
మేమెంతో మాకంత మెదక్ పట్టణంలో 42 శాతం రిజర్వేషన్ల కొరకు బీసీ బంద్ విజయవంతం తెలంగాణ బీసీ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా బందులో భాగంగా మెదక్ పట్టణంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుండే బస్ డిపో వద్ద బైటా ఈంచడంతో డిపో లకె పరిమితైన ఆర్టీసీ బస్సులు మెదక్ పట్టణంలో బీసీ బందుకు మద్దతుగా అన్ని షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత అనంతరం ఆ బిల్లును పార్లమెంటుకు పంపియాలని పార్లమెంట్ సమావేశాల్లో 9వ షెడ్యూల్లో పెట్టి బిసీ బిల్లును…
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం.. రాష్ట్రంలో మొదటిసారిగా 428 యూనిట్ల రక్తాన్నిసేకరించిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్.. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం కావడం జరిగిందని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గడ్డం మల్లేష్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం యొక్క ఉద్దేశం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడాలని మరియు పోలీసు అమరవీరుల త్యాగాలను తెలియజేయాలని ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందని,రక్తదానం చేసిన వారందరికీ హెల్మెట్లను అందజేశామని రక్తదానం పైన అవగాహననే కాకుండా,ట్రాఫిక్ నిబంధనలను పైన అవగాహన కల్పించడం జరిగింది.దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ…
కామారెడ్డి జిల్లా పోలీసుల సూపర్ రికార్డ్: ప్రతి నెల 150కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ • ప్రతి నెల 150 కు పైగా ఫోన్స్ రికవరీ చేస్తున్న జిల్లా పోలీసులు .• ఈ సంవత్సరం రూ. 2 కోట్ల 53 లక్షల విలువైన 1579 ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందించాము• స్పెషల్ డ్రైవ్ ద్వారా 164 (మొత్తం విలువ సుమారు ₹27 లక్షలు) పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ. • మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి, ఫోన్ వినియోగించడంలో జాగ్రత్తలు పాటించాలి.• బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు., సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదు – CEIR ద్వారా తిరిగి పొందవచ్చు అని జిల్లా పోలీస్ అధికారి శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ …
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా పోషక మాసం ముగింపు కార్యక్రమం, గురువారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో మహిళా మరియు శిశు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ పోషక మాసం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన పోషకమాసం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం రోజూ తినే ఆహారంలో చక్కెర, ఆయిల్ మరియు ఉప్పు స్థాయిలను తగ్గించి వాడుకోవాలని సూచించారు. అంగన్వాడిలలో నిర్వహించే సామాజిక వేడుకలను మరింత బలోపేతంగా నిర్వహించాలని సూచించారు. వీటి ద్వారా కమ్యూనిటీలో అవగాహన తీసుకురాగలమని చెప్పారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలకు , బాలింతకు అంగన్వాడి కేంద్రం కేంద్రాలలో సరైన పోషక పోషక విలువలు కలిగిన ఆహారం…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.