Author: parivarthanaawaaz

కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 14 ; శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్ చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన మంజూరైన 186 మంది లబ్ధిదారులకు ఒక కోటి ఎనభై ఆరు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల డెబ్భై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కుల రూపేణా అందచేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్బంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 20 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని…

Read More

              కంటి పరీక్ష కోసం క్యూ లైన్ లో మాజీ ఎమ్మెల్యే పరివర్తన ఆవాజ్ న్యూస్ రిపోర్టర్ షేక్ గౌస్ బాషా ఖమ్మం13-10-2025,  స్థానిక ఇల్లందు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య  ఐదు సార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా గెలిచారు అయినా గాని సర్వసాధారణ జీవితం గడపటం ఆశ్చర్యార్థకం ఆర్టిసి బస్సులలో ప్రయాణం సైకిల్ మీద ప్రయా ణం సర్వసాధారణ జీవితం ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి విలాసవంతమైన జీవితం గడిపే ఈ రోజుల్లో సర్వసాధారణమైన జీవితం గడపటం నిజమైన నాయకుని లక్షణం ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ పాల్వంచ కంటి ఆస్పత్రిలో క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకోవడానికి సైకిల్ మీద వచ్చిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారికిఅభినందనలు తెలియజేస్తున్న ఇల్లందు కొత్తగూడెం పాల్వంచ నియోజకవర్గ ప్రజలు

Read More

ముకుందాపురం ఎస్బీఐలో రూ. 20 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందజేత   సద్వినియోగం చేసుకోవాలని ఏజీఎం సత్యనారాయణ పిలుపు పరివర్తన అవాజ్ న్యూస్ ముకుందాపురం14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం,కట్టుగూడెం గ్రామానికి చెందిన ఎస్బిఐ వినియోగదారుని కుటుంబానికి ఎస్బీఐ బ్యాంక్ అండగా నిలబడింది. కేవలం రూ. 1000/- చెల్లించి తీసుకున్న పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ కింద, మృతుని నామినీకి రూ. 20 లక్షల చెక్కును అందజేశారు.వివరాల్లోకి వెళితే, కట్టుగూడెం గ్రామానికి చెందిన పరిటాల పుల్లయ్య  మూడు నెలల క్రితం పిడుగు పాటుకు గురై మరణించారు. ఆయన ఎస్బీఐ బ్యాంకులో రూ. 1000/-తో పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించుకోగా, భార్య పరిటాల లలితను నామినీగా నమోదు చేశారు. పుల్లయ్య మరణానంతరం, నామినీ లలిత ముకుందాపురం ఎస్బీఐ మేనేజర్ శివశంకర్ ని సంప్రదించారు. బ్యాంక్ సిబ్బంది వేగంగా స్పందించి, ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం పంపగా, నామినీకి రూ. 20,00,000/- చెక్కు మంజూరైంది.ముకుందాపురం…

Read More

టీ పి సి సి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియ మితులైనగద్దల రమేష్ కి అభి నందనలు తెలిపిన ”కోనేరు పాల్వంచ టౌన్ (పరివర్తన అవాజ్ న్యూస్) అక్టోబర్ 14: మంగళ వారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో, ఇటీవలే టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ గద్దల రమేష్ ని అభినందనలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని). ఈ  కార్యక్ర మం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల రంగా రావు,కొమ్మూరు విజయ్,కిషోర్,బాలు నాయక్, దండోరా శ్రీను,మాజీ కౌన్సిలర్ మసూద్,మాజీ సర్పంచ్ భగవత్ సింగ్,ఐకే సత్య నారాయణ,కాంగ్రెస్ పార్టీ నాయ కులు,కార్య కర్తలు,వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

                   ఓట్ల చోరిని అరికట్టాలి.             ఏ. ఐ. సీ. సీ పిలుపులో భాగంగా పాల్వంచలో సంతకాల సేకరణ  పాల్వంచ టౌన్ ( పరివర్తన ఆవాజ్ న్యూస్) అక్టోబర్ 14: దేశంలో ఓట్ల చోరి జరుగుతుందని దానిని అరికట్టాలని,భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాధించాలంటే ఓటే కీలకమని, అలాంటి ఓట్లు చోరి జరుగుతుందని, అసలైన ఓటర్ ను తొలగించి దొంగ ఓట్లను నమోదు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఏ. ఐ. సీ. సీ నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సోమవారం, మంగళవారం రెండు రోజులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో గల పాల్వంచ డివిజన్ లో ఓటర్లకు అవగామన కల్పిస్తూ సంతకాల సేకరణ జరిగింది. పీ. సీ సీ నాయకులు, ఐ. యన్. టీ. యూ. సీ…

Read More

చ్చిబౌలి డివిజన్ పోలింగ్ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న                              గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి                    బూత్ స్థాయి ప్రచారమే విజయానికి                                            మూలంనూతన కమిటీ సభ్యులకు నియామక                                                  పత్రాలుఅందజేత                      …

Read More

         ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ.                             అడిషనల్ ఎస్పీ లకు సన్మానం  పరివర్తన ఆవాజ్ న్యూస్ అక్టోబర్ 14 ,   మెదక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ను , అడిషనల్ ఎస్పీ S. మహేందర్ , మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ లను సభ్యులు ఘనంగా సన్మానించారు.. అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసే విషయంలో జిల్లా ఎస్పీ, ఏఎస్పీలను వారు మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు.. అమరవీరుల పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జిల్లా ఎస్పీ హెడ్ క్వార్టర్ లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో…

Read More

బిఆర్ఎస్ మోసాల పార్ట  మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 13,   బిఆర్ఎస్ మోసాల పార్టీ అని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మొల్సబ్ సోమవారం తన వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో 2014 నుండి 2023 వరకు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిందని బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చిన మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ మొదటి మోసం దళిత సీఎం రెండవ మోసం డబల్ బెడ్ రూమ్ లు ఇల్లు ఇస్తామని చెప్పి ఐదు లక్షల 70 వేల ఇండ్లకు కేవలం 63000ఇండ్లు ఇచ్చి ప్రజలకు మోసం చేసిందన్నారు, రాష్ట్రం ఏర్పడగానే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారే అలంకరించి దళితులందరికీ మోసం…

Read More

సైబర్ నేరగాళ్లవలలో పడకండి సైబర్ క్రైమ్ డిఎస్పి సుభాష్ చంద్రబోస్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 13 ,   సమాజంలో సమాచారాన్ని అత్యధిక వేగంగా వ్యాప్తి చెందించే సమాచార వేదిక వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేగంగా సమాచారాన్ని దేశ దేశాలుగా వ్యాపింప చేస్తూ ఉంటుంది. దీనినే అదునుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు సులువుగా కష్టపడకుండా ఎక్కువ ధనార్జన సంపాదించాలి అన్న ఆశతో విభిన్న రకాలైనటువంటి లింకులను ఈ సోషల్ మీడియా ద్వారా మొబైల్ కు మొబైల్ కు పంపుతూ మీకు లాటరీ తగిలిందని డబ్బులు వచ్చాయని మీ బ్యాంక్ అకౌంట్ ను చెక్ చేసుకోమని పంపుతున్నారు వాటికి ఆశపడి అలాంటి లింకులు ఓపెన్ చేస్తే మీరు మోసపోయినట్టే అని హవేలీ ఘన్పూర్ మండలం ముత్తయి కోట మద్దులయి ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జరుగుతున్న ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సైబర్…

Read More

గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహణ — గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో వేడుకలు (ఆవాజ్ న్యూస్12 అక్టోబర్) కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో ఈరోజు గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నాత్ షరీఫ్ ప్రదర్శనతో పాటు ప్రవక్త మహమ్మద్ ﷺ గారి జీవన విధానం, సద్గుణాలు గురించి వివరించబడింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఈ జల్సాకు ముఖ్య అతిథులుగా హజ్రత్ అల్లామా మౌలానా మునజిరుల్ ఖాద్రి, హజ్రత్ హాఫిజ్ వకార్ వసీం రజా, హజ్రత్ హాఫిజ్ వకారి మహబూబ్ (మార్కజీ నాయబ్ ఇమామ్), హజ్రత్ హాఫిజ్ వకార్ అఖీల్ అహ్మద్ తదితరులు విచ్చేసి ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి మసీదు సదర్ ముస్తఫా సహాబ్, నాయబ్ సదర్ గౌస్ సహాబ్, క్యాషియర్ జాకీర్, ఇంజినీర్ అహ్మద్ వజీర్, షాదుల్ సహాబ్, అస్గర్ సహాబ్, ఈసా సహాబ్ మరియు మసీదు…

Read More