Author: parivarthanaawaaz

టీ పి సి సి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియ మితులైనగద్దల రమేష్ కి అభి నందనలు తెలిపిన ”కోనేరు పాల్వంచ టౌన్ (పరివర్తన అవాజ్ న్యూస్) అక్టోబర్ 14: మంగళ వారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో, ఇటీవలే టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ గద్దల రమేష్ ని అభినందనలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని). ఈ  కార్యక్ర మం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల రంగా రావు,కొమ్మూరు విజయ్,కిషోర్,బాలు నాయక్, దండోరా శ్రీను,మాజీ కౌన్సిలర్ మసూద్,మాజీ సర్పంచ్ భగవత్ సింగ్,ఐకే సత్య నారాయణ,కాంగ్రెస్ పార్టీ నాయ కులు,కార్య కర్తలు,వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

                   ఓట్ల చోరిని అరికట్టాలి.             ఏ. ఐ. సీ. సీ పిలుపులో భాగంగా పాల్వంచలో సంతకాల సేకరణ  పాల్వంచ టౌన్ ( పరివర్తన ఆవాజ్ న్యూస్) అక్టోబర్ 14: దేశంలో ఓట్ల చోరి జరుగుతుందని దానిని అరికట్టాలని,భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాధించాలంటే ఓటే కీలకమని, అలాంటి ఓట్లు చోరి జరుగుతుందని, అసలైన ఓటర్ ను తొలగించి దొంగ ఓట్లను నమోదు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఏ. ఐ. సీ. సీ నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సోమవారం, మంగళవారం రెండు రోజులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో గల పాల్వంచ డివిజన్ లో ఓటర్లకు అవగామన కల్పిస్తూ సంతకాల సేకరణ జరిగింది. పీ. సీ సీ నాయకులు, ఐ. యన్. టీ. యూ. సీ…

Read More

చ్చిబౌలి డివిజన్ పోలింగ్ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న                              గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి                    బూత్ స్థాయి ప్రచారమే విజయానికి                                            మూలంనూతన కమిటీ సభ్యులకు నియామక                                                  పత్రాలుఅందజేత                      …

Read More

         ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ.                             అడిషనల్ ఎస్పీ లకు సన్మానం  పరివర్తన ఆవాజ్ న్యూస్ అక్టోబర్ 14 ,   మెదక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ను , అడిషనల్ ఎస్పీ S. మహేందర్ , మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ లను సభ్యులు ఘనంగా సన్మానించారు.. అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసే విషయంలో జిల్లా ఎస్పీ, ఏఎస్పీలను వారు మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు.. అమరవీరుల పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జిల్లా ఎస్పీ హెడ్ క్వార్టర్ లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో…

Read More

బిఆర్ఎస్ మోసాల పార్ట  మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 13,   బిఆర్ఎస్ మోసాల పార్టీ అని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మొల్సబ్ సోమవారం తన వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో 2014 నుండి 2023 వరకు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిందని బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చిన మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ మొదటి మోసం దళిత సీఎం రెండవ మోసం డబల్ బెడ్ రూమ్ లు ఇల్లు ఇస్తామని చెప్పి ఐదు లక్షల 70 వేల ఇండ్లకు కేవలం 63000ఇండ్లు ఇచ్చి ప్రజలకు మోసం చేసిందన్నారు, రాష్ట్రం ఏర్పడగానే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారే అలంకరించి దళితులందరికీ మోసం…

Read More

సైబర్ నేరగాళ్లవలలో పడకండి సైబర్ క్రైమ్ డిఎస్పి సుభాష్ చంద్రబోస్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 13 ,   సమాజంలో సమాచారాన్ని అత్యధిక వేగంగా వ్యాప్తి చెందించే సమాచార వేదిక వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేగంగా సమాచారాన్ని దేశ దేశాలుగా వ్యాపింప చేస్తూ ఉంటుంది. దీనినే అదునుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు సులువుగా కష్టపడకుండా ఎక్కువ ధనార్జన సంపాదించాలి అన్న ఆశతో విభిన్న రకాలైనటువంటి లింకులను ఈ సోషల్ మీడియా ద్వారా మొబైల్ కు మొబైల్ కు పంపుతూ మీకు లాటరీ తగిలిందని డబ్బులు వచ్చాయని మీ బ్యాంక్ అకౌంట్ ను చెక్ చేసుకోమని పంపుతున్నారు వాటికి ఆశపడి అలాంటి లింకులు ఓపెన్ చేస్తే మీరు మోసపోయినట్టే అని హవేలీ ఘన్పూర్ మండలం ముత్తయి కోట మద్దులయి ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జరుగుతున్న ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సైబర్…

Read More

గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహణ — గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో వేడుకలు (ఆవాజ్ న్యూస్12 అక్టోబర్) కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మసీద్ సుమన్ షావలీలో ఈరోజు గౌసుల్ వర జల్సా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నాత్ షరీఫ్ ప్రదర్శనతో పాటు ప్రవక్త మహమ్మద్ ﷺ గారి జీవన విధానం, సద్గుణాలు గురించి వివరించబడింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఈ జల్సాకు ముఖ్య అతిథులుగా హజ్రత్ అల్లామా మౌలానా మునజిరుల్ ఖాద్రి, హజ్రత్ హాఫిజ్ వకార్ వసీం రజా, హజ్రత్ హాఫిజ్ వకారి మహబూబ్ (మార్కజీ నాయబ్ ఇమామ్), హజ్రత్ హాఫిజ్ వకార్ అఖీల్ అహ్మద్ తదితరులు విచ్చేసి ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి మసీదు సదర్ ముస్తఫా సహాబ్, నాయబ్ సదర్ గౌస్ సహాబ్, క్యాషియర్ జాకీర్, ఇంజినీర్ అహ్మద్ వజీర్, షాదుల్ సహాబ్, అస్గర్ సహాబ్, ఈసా సహాబ్ మరియు మసీదు…

Read More

జూబ్లీహిల్స్‌లో పోరు ముదురుతోంది — ప్రజల మద్దతు బీఆర్ఎస్‌కేనని కేటీఆర్ వ్యాఖ్యలు (హైదరాబాద్, అక్టోబర్13 – ఆవాజ్ న్యూస్) జూబ్లీహిల్స్ రాజకీయ రంగంలో బీఆర్ఎస్ శక్తిని చూపించడానికి సిద్దమైందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రహమత్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతు, న్యాయం, ధర్మం అన్నీ బీఆర్ఎస్ వైపునే ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ప్రజలు రేవంత్ రెడ్డి రాజకీయాలు బాగా తెలుసుకొని గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ప్రజలు కూడా ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీ చేస్తామని చెప్పి కేవలం కాగితం మీదే చూపించి మోసం చేశారని ఆరోపించారు. షేక్‌పేట కబరస్థాన్‌కు…

Read More

       గండి సుభద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు పరివర్తన ఆవాజ్ మహబూబాబాద్ అక్టోబర్ 13 .. డోర్నకల్ పట్టణంలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టివి విలేకరి, టియుడబ్ల్యూజే(ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లాకోశాధికారి గండి సీతారాంగౌడ్ తల్లి గండి సుభద్రమ్మ గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని, చిత్రపటం ఎదుట నివాళులర్పించిన టియుడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాంనారాయణ.., మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ఖమ్మం అద్యక్షుడు శ్రీనివాస్, జిల్లా సహాయకార్యదర్శి రావూరి ప్రశాంత్, కురవి మండల అధ్యక్షుడు గుంటి సురేష్ తదితరులు.

Read More

  కామారెడ్డి లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్                                    పోలీసుల చర్య          (ఆవాజ్ న్యూస్ 13అక్టోబర్  )  నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలకు జరిమానాలు విధించి, అక్కడికక్కడే నెంబర్ ప్లేట్ అమర్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపకూడదని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని, రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

Read More