Author: parivarthanaawaaz

అవినీతి రహిత పాలన ఏర్పాటే తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ లక్ష్యం ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడ జిలకరి రవికుమార్ మెదక్  పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 22,    మెదక్ పట్టణంలోని ఆర్ అండ్ బి వసతి గృహంలో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అనేక అంశాల మీద వెనుకబడి ఉన్న తెలంగాణ గ్రామాల వారిగా అభివృద్ధి చెందాడానికి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ 2000 సంవత్సరంలో ఆవిర్భవించిందన్నారు. కేంద్రంలో ఓ పార్టీ రాష్ట్రంలో ఓ పార్టీ ఉన్న స్థానిక అభివృద్ధి జరగకపోవడం తో ప్రజలను చైతన్యవంతం చేయడానికి టిపిఆర్పి కంకణ బద్దులమవుతున్నామన్నారు. సంస్థాగత ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించి అవినీతి రహిత పాలన కొనసాగించడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దాసరి శ్యామ్ రావు, సీనియర్ నాయకులు రిటైర్డ్ ఐఐఎస్ కునమనేని హరిప్రసాద్, డాక్టర్ సింగం శ్రీనివాస్ రావు, రాష్ట్ర మహిళా…

Read More

టీసీఎస్‌లో 20 వేల మంది ఇంటికి నైపుణ్యాలు లేవంటూ మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన! పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22:     టీసీఎస్‌లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగాల కోతసెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 19,755 మంది ఉద్యోగుల తొలగింపుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మొగ్గు చూపడమే ప్రధాన కారణంమొత్తం ఉద్యోగుల సంఖ్య తొలిసారిగా 6 లక్షల కంటే కిందికిఉద్యోగుల తొలగింపు వ్యయాల కోసం రూ.1,135 కోట్లు కేటాయించిన సంస్థదేశీయ ఐటీ దిగ్గజం, అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఉద్యోగులను తొలగించి, టెక్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి కొత్త టెక్నాలజీల రాక, మారుతున్న వ్యాపార అవసరాల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా 19,755 మంది ఉద్యోగులను…

Read More

ఘనంగా పాల్వంచ మండల కేంద్రంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు  పాల్వంచ టౌన్ ( పరి వర్తన అవాజ్ ) అక్టోబర్ 22: బుధవారం నాడు కొమరం భీమ్ 124 వ జయంతి సందర్భంగా జి. ఎస్. ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ ఆధ్వర్యం లో కొమరం భీమ్ ఆఫీస్ నందు పాల్వంచ మండల కేంద్రం లో కొమరం భీమ్ విగ్రహాని కి పూల మాల వేసి ఘనం గా నివాళు లు అర్పించి ఆది వాసీల హక్కుల కోసం ఉద్య మించి న కొమరం భీమ్ పోరాట స్ఫూర్తి తో ఉద్య మాలు చేయ్యల ని ఆది వాసీ ల హక్కులు చట్టాల ను సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాల ని, ఆదివాసీలు ఐక్యంగా ఉద్య మించాలని, ఆదివాసి యువత యువకులు చదువుల్లో, ముందు కు సాగాలని రాజకీయ, ఆర్థిక, వ్యాపార , ఉద్యోగ రంగం లో అభివృద్ధి…

Read More

రైతులకు బిగ్‌ షాక్‌.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు! పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22:  వానాకాలం సీజన్‌ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్‌లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు.యూరియా, డీఏపీ, తదితర ఎరువులను దాదాపు 95 శాతం ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఆంక్షలతో ధరలు 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5 – 6 నెలలు కొనసాగొచ్చని తెలుస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది.చైనా అక్టోబర్ 15, 2025 నుండి యూరియా, ప్రత్యేక ఎరువుల ఎగుమతులను నిలిపివేసిన నేపథ్యంలో కీలకమైన రబీ (శీతాకాల) పంట సీజన్‌కు ముందు భారతదేశం అధిక ఎరువుల ధరలకు సిద్ధమవుతోందని పరిశ్రమ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. మే 15 నుండి…

Read More

 అక్టోబర్ 23న రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లపై కీలక చర్చ, పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22:    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు గురువారం (అక్టోబర్ 23) రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తదితర అంశాలపై చర్చించి, స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధించడం, సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేస్తే హైకోర్టులోనే తేల్చుకోమనడంతో తదుపరి న్యాయపరమైన చర్యలు, ప్రత్యామ్నాయాలు, పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే అంశంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనున్నది.ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదించిన వివరాలను కేబినెట్‌కు సమర్పించే అవకాశం…

Read More

కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చకులు వేణు పూజారి ఆధ్వర్యంలో శివుడికి రుద్రాభిషేకం చేశారు  పాల్వంచ టౌన్ ( పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ లో వేంచే సియున్న గట్టాయి గూడెం శ్రీ భక్తాంజనే య స్వామి పంచ ముఖ శివాలయం నందు కార్తీక మాసం సందర్భం గా మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చ కులు వేణు పూజారి ఆధ్వర్యం లో శివ భగ వానుడి కి రుద్రా భిషేకం, మరియు పంచా మృత అభి షేకం పూల మాలల తో స్వామి వారి ని అలంక రించి ప్రత్యేక పూజలు నిర్వ హించారు, ఈ సందర్భం గా తెల్లవారుజామునించే ఆలయానికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు మరియు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు ఎస్పీ మహేందర్ మెదక్  పరివర్తన అవాజ్అక్టోబర్ 21,   జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినం (Flag Day) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్, ఐఏఎస్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ – ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం. వారు ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వానికి వంతెనగా పనిచేస్తున్నారు అని అన్నారు. మెదక్ జిల్లా 20 సంవత్సరాల క్రితం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పుడు, 14 మంది ధైర్యవంతులైన పోలీసులు తమ ప్రాణాలను అర్పించి, ప్రజలు భయభ్రాంతులేని జీవితం గడపడానికి మార్గం సుగమం చేశారని గుర్తుచేశారు.అదేవిధంగా, భారతదేశంలో మావోయిస్టులను, రౌడీ మూకలను మరియు…

Read More

తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వే లో అందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరివర్తన అవాజ్ అక్టోబర్ 21 ,   తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారని అన్నారు. భారతదేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25 వతేదీ తో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising…

Read More

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం.పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యం: జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ఐఏఎస్, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో (పరివర్తన అవాజ్  అక్టోబర్, 21) హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం(ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ఐఏఎస్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కలెక్టర్ ని ఆహ్వానించిన అనంతరం పెరేడ్ కమాండర్ లాల్ బాబు ఆధ్వర్యంలోని సాయుధ దళ పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం కలెక్టర్  మాట్లాడుతూ శాంతి భద్రతల…

Read More

సెల్ ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు, శేరీలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 21,  మియాపూర్ పోలీస్ నిఘా బృందం సెల్ ఫోన్ దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు దోపిడి సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అరెస్టయిన నిందితుల వివరాల శాలిబండకు చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ అయాజ్ వృత్తి: ఆటో డ్రైవర్, కాలపత్తర్ కు చెందిన రెండవ నిందితుడు మీర్జా ఫరూక్ బైగ్,వృత్తి: పండ్ల వ్యాపారి, బహుదూర్ పురకు చెందీన మూడవ నిందితుడు సయ్యద్ సాజిద్,వృత్తి: ఆటో డ్రైవర్, పహాడీషరీఫ్ కు చెందిన నాలుగవ నిందితుడు మొహద్ అమీర్, వృత్తి: ఆటో డ్రైవర్,తలాబ్ కట్టకు చెందిన అయిదవ నిందితుడు సయ్యద్ ఒమర్,వృత్తి పుస్తకాల వ్యాపారి, ఫలక్ నుమా కు చెందిన ఆరవ నిందితుడు అబ్దుల్ నవీద్, వృత్తి: ఫోన్ల వ్యాపారం…

Read More