Author: parivarthanaawaaz
మృతిడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐ రాజ్ కుమార్. అక్టోబర్ 9 (పరివర్తన అవాజ్ న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు, మృతుని కుటుంబ సభ్యులకు ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న నేపథ్యంలో.. ఈ విషయం తెలుసుకున్న ఇంతకుముందు ఈ బయ్యారం మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి ఎస్ఐ రాజ్ కుమార్, వారి కుటుంబానికి 5000/. నగదు ఆర్థిక సహాయం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజకుమార్ మంచి మనసుతో.. అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదవాళ్ళకి, కష్టాలతో సతమతమవుతున్న వారికి యువతకి వాలీబాల్ క్రికెట్ క్విట్స్ ఇచ్చి యువతను సన్మార్గంలో నడిపిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ తనవంతు ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్న, గొప్ప మనసున్న.. ఎస్ఐ రాజ్ కుమార్, కి మృతుడి…
♦ కామేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పొడిశెట్టి శ్రీకాంత్ అక్టోబర్ 10 (పరివర్తన అవాజ్ న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఎస్సైగా బాధ్యతలు చేపట్టినపొడిశెట్టి శ్రీకాంత్ ఎస్ఐ గతంలో అనేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ అనుభవం ఉందన్నారు ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కామేపల్లి మండలంలో గుట్కా మద్యం జూదం గంజాయి, పిడి రైస్ ఎటువంటి వాంఛనీయ సంఘటనలు కార్యకలాపాల పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసిన కామేపల్లి పోలీస్ సిబ్బంది ఎటువంటి సమాచారమైన కామేపల్లి పోలీస్ స్టేషన్ నెంబర్ కి లేదా 100 కి డయల్ చేయండి అని అన్నారు…
కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన పద్మ దేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మెదక్ పట్టణంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు అనంతరం పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతు డిసెంబర్ 9 వరకు ఆరు హామీలను నెరవేరుస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు ఐతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చడం మరిచిందన్నారు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు 2000 పింఛన్ ఉన్న వారికి నాలుగు వేల రూపాయలు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చదువుకునే విద్యార్థినిలకు స్కూటీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇలా అబద్ధాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడంలో విఫలమైందన్నారు ఆరు గ్యారెంటీల…
మ్యుటేషన్ కోసం రూ.5లక్షల లంచం పరివర్తన అవాజ్ న్యూస్ ప్రతినిధి, భూమి మ్యుటేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారో తహసీల్దార్. ఈ మేరకు నల్లగొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ గగులోతు కృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ మహబూబ్నగర్ జిల్లా డీఎస్పీ, నల్లగొండ ఇన్చార్జి సీహెచ్ బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని మెస్సర్స్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసిన భూమిని మ్యుటేషన్ చేసేందుకు తహసీల్దార్ గగులోతు కృష్ణ.. ఆ సంస్థ బాధ్యుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. అయితే రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అనంతరం ఆ తహసీల్దార్పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం రత్న…
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్కు మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు తేదీ 30.09.2025 మంగళవారం నాడు ఆరు టీములతో ప్రారంభించి చివరి ఫైనల్ రెండు టీములు 09.10.2025 గురువారంనాడు ఆడారు. ఇట్టి ఆరు టీములకు స్పాన్సర్గా లోయపల్లి నర్సింగ్ రావు 75 వేల రూపాయలు, క్రీడాకారులకు స్పాన్సర్ గా అందజేశారు. ప్రతిరోజు క్రీడాకారులకు నిత్య అన్నదాన సౌకర్యం కల్పించారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రథమ బహుమతిగా 20 వేల రూపాయలు క్రికెట్ కప్పు, ద్వితీయ బహుమతిగా 10 వేల రూపాయలు, క్రికెట్ కప్ పెట్టారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు క్రీడాకారులతో కలిసి బ్యాట్బాల్ చేతపట్టి తన క్రీడా స్ఫూర్తిని చాటారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. క్రికెట్ క్రీడాకారులకు జెర్సీ స్పాన్సర్లుగా చంద్రు నాయక్, సంతోష్…
బీజేపీపై కాంగ్రెస్ నిప్పులు: ‘ఓట్ల చోరీ’పై ఎమ్మెల్యే కోరం కనకయ్య ఫైర్ ప్రతి గడపకూ మోసాన్ని చేర్చాలి: కార్యకర్తలకు దిశానిర్దేశం ఇల్లందు, అక్టోబర్ 9 (పరివర్తన అవాజ్ న్యూస్): కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం చేస్తున్న ఓట్ల చోరీ (ఓటు చోరి) మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి గడపకూ ఈ విషయాన్ని చేర్చాలని ఇల్లందు శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఇల్లందు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దొడ్డా డానియల్ అధ్యక్షతన ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇల్లందు నియోజకవర్గం ప్రజల ఆశాజ్యోతి, అభివృద్ధి ప్రదాతగా పేర్కొనే ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ మోసం మూడు రకాలుగా:ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ పార్టీ…
తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం. పరివర్తనఆవాజ్ న్యూస్ అక్టోబర్ 9.మహబూబాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ఆదేశాల అనుసారం మరియు టి జె యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి. స్వామి ఆదేశానుసారంగురువారం మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశంల తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు పోతుల దిలీప్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టు యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న జర్నలిస్ట్ సోదరులకు యూనియన్ ఐడి కార్డులు అందజేస్తూ జర్నలిస్ట్ సోదరులకు అక్రిడేషన్ విషయంలో మరియు బిలో ప్రాపర్టీ జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల గురించి విషయంలో కావచ్చు జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల విషయాలో కావచ్చు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వెళ్లవేలల జర్నలిస్టుల పక్షాన మరియు ప్రజా సమస్యల పక్షాన పనిచేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి: చల్ల…
తెలంగాణ పరివర్తన అవాజ్ న్యూస్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవెలప్మెంట్ రాజేంద్రనగర్ లో 2 రోజు ల జలసంవాద్ నీటి ప్రాముఖ్యత అనే అంశం పై శిక్షణ కార్యక్రమం విభవాని ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ రాజీవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విభవాని ఇండియా, శ్రీ. ప్రదీప్ కుమార్ సింగ్ డైరెక్టర్ ఉన్నతి భారతి అభియాన్, డాక్టర్ రమేష్ డైరెక్టర్ ఎన్ ఐ ఆర్ డి ఇన్స్టిట్యూట్ మరియు హరిప్రసాద్ స్టేట్ కోఆర్డినేటర్ విభవాని ఇండియా. ఈ శిక్షణ లో భాగంగా నీటిని ఏ విధంగా ఒడిసి పట్టాలి, ప్రజల బాధ్యత, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల బాధ్యత అనే అంశాలు చర్చించి తీసుకోవాల్సిన చర్యలు జాగర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల నుండి స్వచ్ఛంద సంస్థలు, విద్య సంస్థలు, టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు నుండి 60…
రాయదుర్గంలో కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన
జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ మెదక్ ఎంపీడీఓ కార్యాలయం మరియు హవేలీఘనపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ –జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి ఎన్నికల నామినేషన్ల దాఖల సందర్భంలో రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని సూచించారు.అభ్యర్థులు నామినేషన్ దాఖలు సందర్భంగా ఊరేగింపులు నిర్వహించాలనుకుంటే, ముందుగా పోలీస్ శాఖ అధికారుల నుండి అనుమతి పొందాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత ప్రాంత పోలీసులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. అదనపు ఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సమగ్ర సూచనలు చేశారుఅభ్యర్థులు…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.