Author: parivarthanaawaaz
డిసిసి ఎన్నిక కోసం దరఖాస్తుల ఆహ్వానం మెదక్ జిల్లా కేంద్రంలోని వినాయక గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఉత్తరకాండ్ మహిళా అధ్యక్షులు ఏఐసిసి అబ్జర్వర్, జ్యోతి రౌతుల. స్టేట్ అబ్జర్వర్ అన్సారిలు .సంగిశెట్టి జగదీష్, వరలక్ష్మి. ఆధ్వర్యంలో డిసిసి ఎన్నికల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఎవరైతే డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నార ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓ బి సి వారు ఎవరైనా దరఖాస్తుచేసుకోవచ్చు అని ఏఐసీసీ స్టేట్ అబ్జర్వర్ జ్యోతి రౌతుల కోరారు ప్రతి కాంసెన్సీ కార్యకర్తలతో సమావేశమై ఈనెల 22వ తారీకు వరకు అభిప్రాయాల సేకరణ చేసి వాటిని పరిశీలించి కార్యకర్తల అభిప్రాయాల అనుగుణంగానే డిసిసి అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఆమె అన్నారుఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు.–జిల్లా, మండల, బ్లాక్ కాంగ్రెస్స్థాయి నాయకులు, కార్యకర్తలు…
మా పాపను ఆదుకోండి అంటూ ఓ తల్లితండ్రుల వెడుకుంటున్నారు,దాతల కోసం ఎదురుచూపు పటాన్ చెరు పరివర్తన అవాజ్ అక్టోబర్ 11,ఆడుతూ పడుతూ చదువుకోవాల్సిన వయస్సులో ఆ బాలికను కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తోంది రెండు కిడ్నీలు పాడైపోయిన ఆ చిన్నారి తల్లితండ్రులు రెక్కల కష్టంతో బతుకుబండిని లాగిస్తున్నారు అయితే తమ కుమార్తె మంచానికే పరిమితం కావడం వారి ఆవేదన వర్ణనాతీతం గత రెండు సంవత్సరాలుగా తమకు ఉన్నదంతా కూతురు వైద్యానికే ఖర్చు పెట్టిన పలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బీరం గూడాకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది అయితే తరచుగా అనారోగ్యం పాలవుతుండడంతో వైద్యుల్ని సంప్రదించగా రెండు కిడ్నీలు పాడైనట్లు వెల్లడించారు ప్రస్తుతం బాలిక చికిత్స చేయిస్తున్నారు ఇప్పటివరకు బాలిక చికిత్సకోసం తల్లితండ్రులు 16 లక్షలవరకు ఖర్చు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు…
మనోహరాబాద్ ITC గోదాం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ 18 లక్షల దొంగసొత్తు స్వాధీనం గత సెప్టెంబర్ నెలలో, మనోహరాబాద్ ITC గోదాం లో పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సుల దొంగతనం చేసిన కేసులో, ఈ రోజు మనోహరాబాద్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి , వారి నుండి చోరీ కి గురి కాబడిన మొత్తం పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులను, రూ.8 లక్షల నగదును మరియు చోరీకి వాడిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మైదరబోయిన శ్రీకాంత్, చెట్టి మహేశ్ ఇద్దరు స్నేహితులు కొన్నిసంవత్సరాలుగా ఐ టి సి గోదాంలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు వారిద్దరూ దుర్విషనాలకు అలవాటు పడి వాహనాల ఫైనాన్సు బకాయిలు ఇంటి అప్పు తదితర కార్యాలయం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానితో వారు ఐటిసి…
దుర్గం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ అక్టోబర్ 11 , గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో స్థానికుల సమాచారం మేరకు దుర్గం చెరువులో ఒక వ్యక్తి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ ఉందని స్థానికులు తెలుపగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గమనించగా సుమారు 24ఏళ్ల నుండి 27 సంవత్సర వయస్సు కలిగి ఒంటిపై నీలిరంగు చెక్స్ షర్ట్ నలుపు రంగు ప్యాంట్ ధరించి ఎత్తు 5.5 అడుగులు ఉన్న మృతదేహం లభ్యమైందని మృతుడికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అయితే మృతుడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ఈ యొక్క మృతుడి సమాచారం తెలిసినట్లయితే. మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతూ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం…
ఫుట్ పాత్ వ్యాపారాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు శేరిలింగంపల్లి పరివర్తనఅవాజ్ అక్టోబర్ 11 ,ఫుట్ పాత్ ఎంకోరోజ్మెంట్ మరియు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతున్నా కారణంగా శనివారం నాడు మియాపూర్ డివిజన్ లోని జేపీ నగర్ నుండి హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ రోడ్డులో ఫుట్ పాత్ లపై ఇరువైపులా ఉన్న వ్యాపార దూఖానాలను మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు ప్రతిరోజూ ఫుట్ పాత్ లపై వెలిసిన దూఖానాలవల్ల వాటిముంది పార్కింగ్ చేసిన వాహనాలవల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని పాదచారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అంతేకాకుండా ఇకపై రోడ్డుకు ఇరువైపులా ఎవరుకూడా వ్యాపారాలు నిర్వహించరాదని సూచించారు ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
వివాహితపై అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో కలకలం లేపింది మెదక్ జిల్లా కొల్చారం వైపు నుండి ఏడుపాయల కుదారి మొదటి బ్రిడ్జి దాట గానే ఒక మహిళపై దారుణం చోటుకు చేసుకుంది. మహిళపై గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళా చనిపోయిందనుకుని ఆమె చీరతో చెట్టు కట్టేసి వెళ్లిపోయారు.తెల్లవారుజామున అటువైపు చూసిన వారు సమాచారం పోలీసులకు ఇవ్వడంతో మెదక్ మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, కొల్చారం, పాపన్నపేట ఎస్సైలు అహ్మద్ మొయినుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ సందర్శించి క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. బాధిత మహిళనుమెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ దొరికిన ఆధారాల ప్రకారంబాధిత మహిళది మెదక్ మండలం చిట్యాల తండాకు చెందిన మహిళలతెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసిందనిడిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు
డయల్ 100 ఫోన్చేయడంతో ప్రాణాలను కాపాడిన హోంగార్డ్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 11, హవేలీ ఘనపూర్ మండలం లింగ్సన్ పల్లి గ్రామం జ్యోతి అనే మహిళ తన ఇంటిలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని గ్రామస్థులు డయల్ 100 సమాచారం రావడం జరిగింది. తక్షణమే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకున్న హోం గార్డ్ వరప్రసాద్ (లడ్డు), జైయనంద్, రమేష్ లు గడ్డపార సహాయంతో తలుపులు పగులగొట్టారు. మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే స్పందించిన వరప్రసాద్ మహిళకు సిపిఆర్ చేసి స్పృహలో వచ్చిన వెంట నేమెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ నరేష్ కూడా ఆసుపత్రికి వెళ్లి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మహిళ ప్రాణాలను కాపాడినందుకు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు వరప్రసాద్, జైయనంద్, రమేష్ను అభినందించారు
అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకునికి ఆర్థిక సాయం అందించిన మైనంపల్లి హనుమంతరావు (పరివర్తన అవాజ్ న్యూస్)అక్టోబర్10 , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సిద్ధ రాములు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేత..మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ రెండో వార్డు, కోమటిపల్లి గ్రామానికి చెందిన సిద్ధ రాములు గారి పరిస్థితిని తెలుసుకున్న నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కు, తెలుపగా తక్షణం స్పందించిన మైనంపల్లి ఆదేశాల మేరకు పీసీసీ సెక్రటరీ చౌదరి సుప్రభాత్ రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల స్వామి,దేమే యాదగిరి, సరాఫ్ యాదగిరి, అల్లాడి వెంకటేష్,ఎనిశెట్టి అశోక్ గుప్తా, సుందర్ సింగ్…
సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్ న్యూస్ (అక్టోబర్, 10) ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకుని, దాని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాకుండా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు జిల్లా కలెక్టర్ డి. వేణుగోపాల్ తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ —సమాచార హక్కు చట్టం ప్రజలకు శక్తినిచ్చే చట్టం అని అన్నారు. ఇది ప్రభుత్వ పారదర్శకతను పెంపొందించి, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని నెలకొల్పుతోందని తెలిపారు…
జీపీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 10 మహబూబాబాద్. బయ్యారం. గ్రామ పంచాయితీ సిబ్బందికి ఉద్యోగ భద్రతతో పాటు హక్కుల పరిరక్షణకై నిరంతరం పోరాడుతున్న తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు ఈనెల 24,25 తేదీల్లో జిల్లాలోని గార్ల మండల కేంద్రంలో జరుగనున్నాయని, మహాసభలను జయప్రదం చేయాలని సిఐటీయూ జిల్లా కార్యదర్శి, గ్రామ పంచాయితీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కుంట ఉపేందర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని వేజేళ్ళ సైదులురావు భవనంలో గ్రామ పంచాయితీ యూనియన్ మండల కమిటీ సమావేశం వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.