Author: parivarthanaawaaz

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయంఅదనపు కలెక్టర్ నగేష్ మెదక్ జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్) అబుల్‌ కలాం ఆజాద్‌137 జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం  మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బందితో అదనపు కలెక్టర్ నగేష్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆజాద్‌ జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని విద్యాభివృద్ధికి బాటలు వేసిన మొదటి దేశ విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. జర్నలిజంలో అపార అనుభవంతో ఉర్దూ పత్రికను నెలకొల్పి సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేశారని చెప్పారు. కేంద్ర విద్యాశాఖా మంత్రిగా పని చేసి విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకవచ్చారని అన్నారు  ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య,ఇన్చార్జి మైనారిటీ…

Read More

కంభాలపల్లి గ్రామంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పరివర్తన ఆవాజ్ నవంబర్ 11 ,   తెలంగాణ మార్క్ పెయిడ్ సౌజన్యంతో బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో మంగళవారంమొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మండల పరిధి కంబాలపల్లి గ్రామంలోఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ,సింగిల్ విండో చైర్మన్ ,మూల మధుకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను మండలానికి ఒకటి మాత్రమే మంజూరు చేశారని, అందులో భాగమే బయ్యారం సహకార సంఘానికి కూడా ఒక కొనుగోలు సెంటర్ ని మంజూరు చేయగా ఆ విషయాన్ని సింగిల్ విండో చైర్మన్ మూలమందుక రెడ్డి నా దృష్టికి తీసుకురాగా వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుని కలిసి బయ్యారం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమని ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులంతా ఎక్కువగా మొక్కజొన్న పంటలను పండిస్తారని కాబట్టి కంబాలపల్లి గ్రామన్ని…

Read More

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోజాతీయ విద్యా దినోత్సవము శేరిలింగంపల్లి.పరివర్తన అవాజ్ నవంబర్ 11,జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోగల గచ్చిబౌలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర భారతావని తొలి విద్యాశాఖామాత్యులు, భారతరత్న అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని రిహానా బేగం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డిపార్టుమెంటుకు చెందిన ఆచార్య తాళ్ళ సుమాలిని విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో గుణాత్మక విద్యకు మార్గదర్శి మరియు విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. ఆజాద్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. స్వాతంత్రోద్యమంలో పది…

Read More

సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ వీరమల్ల రమశ్రీకి ఆర్టీఐ కమిషనర్ భూపాల్ చేత ఘన సన్మానం, (అవాజ్ న్యూస్): సమాచారం హక్కు చట్టం (RTI) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ వీరమల్ల రమశ్రీకు రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ భూపాల్ మాట్లాడుతూ ప్రజలకు సమాచారం అందించే బాధ్యత ప్రతి శాఖాధికారికి ఉందని, ఆర్టీఐ చట్టం ప్రజాస్వామ్యానికి పునాది రాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయన తెలిపారు వీరమల్ల రమశ్రీ మహిళా పారదర్శకతా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలలో అవగాహన పెంపొందించడంలో విశేష కృషి చేశారని అభినందించారు. రమశ్రీ మాట్లాడుతూ ఈ గౌరవం తమకే కాకుండా సమాజంలోని ప్రతి మహిళా కార్యకర్తకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. ఆమె ఆర్టీఐ చట్టం ద్వారా సాధారణ ప్రజలు తమ హక్కులను తెలుసుకుని…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు పరివర్తన అవాజ్ హైదరాబాద్:నవంబర్ 11 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇవాళ(మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే, పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలనుఆయాప్రాంతాలనుంచిపంపించివేశారుపోలీసులు.బోరబండ‌లోని పలు పోలింగ్ స్టేషన్‌‌లలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ దాడి చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టేబుల్ పెట్టుకోకుండా బాబా ఫసియుద్దీన్ దౌర్జన్యం చేయటంపై పోలీసుల తీరును మాగంటి సునీత గోపీనాథ్ ఖండించారు. అధికార కాంగ్రెస్‌కి మద్దతుగా పోలీసులు పనిచేస్తున్నారని మాగంటి సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు..బోరబండలో పోలింగ్ స్టేషన్ల వద్ద కరపత్రాలతో బీఆర్ఎస్ నేతల ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.…

Read More

ప్రశాంతంగా కొనసాగుతున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌!! పరివర్తన అవాజ్   హైదరాబాద్:నవంబర్ 11 , బీహార్‌ శాసనసభ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్‌ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వర కు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.వీరికోసం 45 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో సీఎం నితీశ్‌ కుమార్‌ మంత్రి వర్గంలోని 12 మంది మంత్రులు కూడా పోటీలో ఉన్నారు.ఎన్డీయే కూటమిలోని చిన్న పార్టీ అయిన హిందూస్థానీ అవామీ పోటీ చేస్తున్న 6 స్థానాలు ఈ ఆఖరి విడతలోనే ఉన్నాయి.కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత షకీల్‌ అహ్మద్‌ ఖాన్‌, సీపీఐ ఎంఎల్‌ శాసన సభా పక్ష…

Read More

రంగారెడ్డి జిల్లాలో వలస కార్మికుడి దారుణ హత్య? పరివర్తన అవాజ్  నవంబర్ రంగారెడ్డి జిల్లా: నవంబర్11 .రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన శంసు అనే వ్యక్తి జీవనో పాధి నిమిత్తం కొంతకాలం క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు. కొత్తూరులో తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో కొత్తూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ తండా రోడ్డుకు ఆనుకుని ఉన్న వింటేజ్ వెంచర్ లో నిద్రిస్తు న్న చోటే రక్తం మడుగులో పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.     దీంతో కొత్తూరు ఇన్స్పెక్టర్ జి.నర్సయ్య సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన సమాచారం తెలియవలసి ఉంది.

Read More

              ప్రజావాణి లో 80 దరఖాస్తులు         ప్రజావాణి లో వస్తున్న అర్జీలకు అధికారులు తక్షణమే స్పందించి       పరిష్కరించాలి: జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి పరివర్తన ఆవాజ్  నవంబర్10 :     ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్ , డిప్యూటి కలెక్టర్ రవితేజ, ఆర్డీఓ లు కామారెడ్డి వీణ, , ఎల్లారెడ్డి పార్థసారథి రెడ్డి లతో కలిసి అర్జీలను స్వీకరించారు.జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా వింటూ సంబంధిత ఆయా శాఖ జిల్లా ఆధికారులకు అర్జీలను ఇస్తూ…

Read More

పలు కాలనీలు సైకిల్ పై సందర్శించిన టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి పరివర్తన ఆవాజ్ నవంబర్ 8 మహబూబాబాద్, స్థానిక పట్టణ కేంద్రంలో ఉదయం 5 గంటల నుండి నందమూరి నగర్, తీగల సత్యనారాయణ కాలనీ, జగన్ కాలనీ, సిగ్నల్ కాలనీ, ధర్మన్న కాలనీ, స్థానిక సీఐ ఉదయం నుండి ప్రజలతో మమేకమై కాలనీలో ఉండే సమస్య లను ఆరా తీస్తూ సైబర్, వెహికల్ దొంగలు ఉదయం పూట మహిళలు ఊడ్చే సమయంలో, మెడలో పుస్తెలతాడులు తెంపుకొని వెళుతున్నారు, కాబట్టి మహిళలకు తగు జాగ్రత్తలు సూచనలు తెలియజేస్తూ, కొన్ని చోట్లలో నందమూరి నగర్, ధర్మన్న కాలనీలో, కాలనీవాసులతో మాట్లాడి త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రజల సహకారం ఉంటే తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సిఐ అన్నారు.  

Read More

పెండింగ్ ఫీజు బకాయిలు వచ్చేవరకు ఉద్యమిస్తాం విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా             విఫలం కామారెడ్డి  పరివర్తన ఆవాజ్  నవంబర్ 07:   కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.లక్షలాదిమంది విద్యార్థులకు సంబంధించిన ఫీజుబకాయలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు యాజమాన్యాలు విద్యార్థులు గురవుతున్నారని, రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కళాశాల యాజమాన్యాలు బంద్ ను నిర్వహిస్తున్నాయని,నేటితో నాలుగో రోజుకు చేరుకోవడం జరిగిందని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ లో ఉన్న పూర్తి బకాయాలను చెల్లించి న్యాయం చేయాలని అన్నారు. పెండింగ్ ఫీజు బకాయలు వచ్చేవరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరంతర ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్…

Read More