Author: parivarthanaawaaz

మహిళను బెదిరించి నగదు దోచుకున్న ఇద్దరు నిందితులు అరెస్ట్ – మాచారెడ్డి పోలీసుల చాకచక్యం వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు, నగదు-బైక్ స్వాధీనం కామారెడ్డి, మార్చి 24 (అవాజ్ న్యూస్): మాచారెడ్డి మండలంలో మహిళను బెదిరించి నగదు దోచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి చాకచక్యంగా కేసును ఛేదించారు. ఈ నెల 23న అక్కపూర్ గ్రామానికి చెందిన హరి రాజవ్వ (62) మాచారెడ్డి చౌరస్తా వద్ద కొనుగోలు కోసం వెళ్లి తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమెను బెదిరించి రూ.5,000 నగదు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో 24న పాల్వంచమర్రి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, దోపిడీకి పాల్పడ్డట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుండి రూ.3,000 నగదు, ఒక బైక్,…

Read More

ప్రపంచ టీబీ దినోత్సవం: టీబీ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమం ప్రారంభం {  కామారెడ్డి  పరివర్తన ఆవాజ్}  ప్రపంచ టీబీ దినోత్సవము మార్చి 24 టీబి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం ప్రారంభోత్సవం జిల్లావైద్య ఆరోగ్య ఆధ్వర్యంలో వరల్డ్ టీబీ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జి జి హెచ్ ఏరియా ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వందరోజుల కార్యక్రమం డిఎంహెచ్వో జిల్లా మెడికల్ మరియు ఆరోగ్య శాఖ అధికారి రవీందర్ గౌడ్ గారు ప్రారంభించడం జరిగింది ఈకార్యక్రమం కార్యక్రమం 100 రోజులపాటు సెంట్రల్ టిబి డివిజన్ ఎంపిక చేసిన 118 గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా హ్యాండిల్ ఎక్స్రే ద్వారా గ్రామాలలోనే టీబీ స్క్రీనింగ్ జరిపి నిర్ధారిత పేషెంట్లకు ఆరు నెలలపాటు ఉచిత మందులు మరియు పౌష్టిక ఆహారం నిమిత్తం నెలకు వెయ్యి రూపాయల చొప్పున వారి ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందని డిఎంహెచ్వో …

Read More

రాజకీయ ఎదుగుదలతోనే సామాజిక గుర్తింపు                                వైశ్యులకు రాజకీయ చైతన్యం అవసరం  ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా                                                                 అధ్యక్షులు ఎర్రం  చంద్రశేఖర్  {  కామారెడ్డి పరివర్తన ఆవాజ్}     కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి భగవతి ఆలయంలో  ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో రాజకీయ పదవులను పొందిన ఆర్యవైశ్యులను సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, జిల్లా అధ్యక్షులు…

Read More

నరసన్నపల్లి మాదిగల గ్రామ బహిష్కరణపై వినతి పత్రం? {కామారెడ్డి పరివర్తన ఆవాజ్} నర్సన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులను గ్రామ నివాసులను గ్రామ బహిష్కరణ చేయుట గురించి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కి వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గడ్డం రవి, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భాగయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకట రాములు, ఎమ్మార్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, ఏలూరి స్వామి మాట్లాడుతూ కామారెడ్డి మండలంలోని నరసన్నపల్లి గ్రామ ఎస్సీ మాదిగ కులస్తులను ఉగాది పండుగ రోజున అవమానించడమే కాకుండా, మా కుల దైవమైనటువంటి పోచమ్మ దేవాలయానికి సున్నం వేయలేదని , దానికి ముఖ్య కారణమైన గ్రామ సర్పంచ్ రవి, రజక కులస్తులైన బక్కోళ్ల సిద్దిరాములు, బక్కోళ్ల అంజయ్యలతో ఫోన్లో మాట్లాడిన వాయిస్…

Read More

రంజాన్ క్రమశిక్షణ, సోదరభావానికి ప్రతీక: ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర          కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు – మత సామరస్యంపై ఎస్పీ పిలుపు {కామారెడ్డి, పరివర్తన అవాజ్}: రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ముస్లిం సోదరులు మరియు పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత భేదాలు లేకుండా ఐక్యమత్యంతో జీవించి సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించాలని సూచించారు. పోలీస్ వ్యవస్థలో మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి పండుగల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్షలను విరమిస్తూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన…

Read More

ఏడు పాయల ఆలయానికి ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధం ఎఫెక్ట్ (పరివర్తన ఆవాజ్ )  మెదక్ ఏడుపాయల ఆలయానికి ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధం ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రసాద తయారీ ప్రత్యామ్నాయంగా రాత్రికి రాత్రే కట్టెల పొయ్యి ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు  కట్టెల పొయ్యిపై ప్రసాదాలు తయారు చేస్తున్న సిబ్బందిఅమ్మవారి లడ్డు, పులిహోర లాంటి ప్రసాదాల తయారీకి ఆటంకం కలగకుండా కట్టెల పొయ్యి వినియోగం.గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రసాద తయారీ ఎలాంటి ఆటంకం కలగకుండా భక్తులకు ప్రసాదాలు ఏర్పాటు ప్రత్యామ్నా  యంగా రాత్రికి రాత్రే కట్టెల పొయ్యి ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు  కట్టెల పొయ్యిపై ప్రసాదాలు తయారు చేస్తున్న సిబ్బందిఅమ్మవారి లడ్డు, పులిహోర లాంటి ప్రసాదాల తయారీకి ఆటంకం కలగకుండా కట్టెల పొయ్యి వినియోగం. చేస్తున్నామని ఈవో వీరేశం అన్నారు

Read More

           కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!    {  పరివర్తన ఆవాజ్} కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త నాగేశ్వరరావే కవితను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు  

Read More

      నూతన విద్యా *విధానంతోనే దేశాభివృద్ధి సాధ్యం        జాతీయసెమినార్ ముగింపులో వక్తల ఉద్ఘాటన     {కామారెడ్డి  పరివర్తన ఆవాజ్}   ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ ఈ పి)– 2020: ఏ ట్రాన్స్‌ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సెమినార్ శనివారం ఘనంగా ముగిసింది. కళాశాల ప్రిన్సిపల్ మరియు సెమినార్ అధ్యక్షులు డాక్టర్ కె. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు వేడుకలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ నాయుడు అశోక్, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సభ ప్రారంభానికి ముందు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. సభకు అధ్యక్షత వహించిన కళాశాల…

Read More

నూతన విద్యా విధానం తోనే సమగ్ర విద్యా వికాసం: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్ : [కామారెడ్డి పరివర్తన అవాజ్]      ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈ పి 2020 : ఏ ట్రాన్స్‌ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై రాజనీతి శాస్త్రంలో రెండు రోజుల జాతీయ సెమినార్ అట్టహాసంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన, విద్యార్థినుల స్వాగత నృత్యం మరియు సెమినార్ సావనీర్ ఆవిష్కరణతో కార్యక్రమం ఘనంగా మొదలైంది. డా. కె. విజయ్ కుమార్ ప్రిన్సిపాల్ & అధ్యక్షులు విద్యా రంగంలో వస్తున్న మార్పులు, పరిశోధనల ప్రాముఖ్యతను వివరించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఇలాంటి సెమినార్లు విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.డా. డి.ఎస్.ఆర్. రాజెందర్ సింగ్ (జాయింట్ డైరెక్టర్, కళాశాల విద్య) నూతన విద్యా విధానం మానవాళి అభివృద్ధికి…

Read More

       ప్రాంగణ నియామకాల్లో 12 మంది విద్యార్థులు ఎంపిక  (పరివర్తన ఆవాజ్ కామారెడ్డి  ).    ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల కామారెడ్డిలో టి యస్ కె సి మరియు ఫీజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ” జూమ్ గ్రూప్ మరియు సైబర్ సెంటినల్ ” బహుళజాతి కంపెనీల కొరకు సోమవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 12 మంది కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా కె విజయ్ కుమార్ తెలిపారు . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, నేటి తీవ్ర పోటీ ప్రపంచంలో బహుళజాతి సంస్థలు స్వయంగా గ్రామీణ ప్రాంతాల కళాశాలలకు వచ్చి ప్రాంగణ నియామకాలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా కామారెడ్డి వంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేయడం సంస్థల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిభ, పట్టుదల, కృషిలో ఎలాంటి లోటు లేకుండా పట్టణ ప్రాంత…

Read More