Author: Sai Krishna
ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల టేకులపల్లి పరివర్తన అవాజ్ న్యూస్: టేకులపల్లి:ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాత్రి టేకులపల్లి సెంటర్లో అత్యంత వైభవంగా టిడిపి నాయకులు అభిమానులు జరుపుకున్నారు. సీనియర్ నాయకుడు టేకులపల్లి టిడిపి మండల కార్యదర్శి గుడిపూడి మోహన్ రావు నాయకులు అభిమానులతో కలిసి 10 కేజీల భారీ కేకును కట్ చేశారు అందరికీ కేకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. టపాసులు బాణాసంచా కాల్చి జై లోకేష్ జై టిడిపి అంటూ కేరింతల కొడుతూ ఆనందోత్సాహాలతో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలతో టేకులపల్లి సెంటర్ సందడి నెలకొంది.భారీగా అభిమానులు ఈ వేడుకలకు తరలివచ్చారు . ఈ కార్యక్రమంలో గుడిపూడి కృష్ణయ్య,కూచిపూడి నాగయ్య,ఏపూరి సీతయ్య, గజ్జల రామ్ శేఖర్, బొగ్గారపు అజయ్, సామినేని సతీష్, నంబూరి అనిల్, రాయల రాజేష్, మూడ్ కుమార్,…
జనవరి 19న జరిగే కార్మిక,కర్షక ఐక్య ప్రదర్శన జయప్రదం చేయండి. –రేపాకుల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. కొత్తగూడెం: 2026జనవరి 17 శనివారం: జనవరి 19వ తేదీన కొత్తగూడెం పాతడిపో నుంచి బస్టాండ్ సెంటర్ వరకు జరిగే కార్మిక, కర్షక ఐక్య ప్రదర్శనను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు, శనివారం నాడు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ,కార్మిక,రైతు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలను విడనాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, జనవరి 19వ తేదీన దేశ వ్యాప్తంగా కార్మికులు,రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు,సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో పేదరికం పెరుగుతుందని అదే సమయంలో కార్పోరేట్ల సంపద విపరీతంగా పెరిగిపోయిందన్నారు, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని…
మహారాజ్ మందిరంలో రాములు నాయక్ ఘన సన్మానం. హిందూ పరిరక్షణకు పాటుపడాల. పాల్వంచ, జనవరి 11: సేవాలాల్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకునితీసుకుని, సేవ స్ఫూర్తితో బంజారా యువత ముందుకు సాగాలని జగదాంబ సేన వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు నాయక్ అన్నారు. మహారాష్ట్ర వాసిమా జిల్లా పౌరా దేవి సేవాలాల్ మహారాజ్ మందిరంలో పట్టణ పరిధి కరకవాగుకు చెందిన రాములు నాయక్ కు ఆదివారం ఘన సత్కారం లభించింది. రాములు నాయక్ మాట్లాడుతూ.. బంజారా ఆచార వ్యవహారాలను తూచా తప్పక పాటించాలన్నారు. హిందూ ధర్మ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సత్కరించిన సాధుసంతులు, మహారాష్ట్ర నాయకులకు రాములు నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో జితేందర్ మహారాజ్, శంకర్ మహారాజ్, కల్కి భగవాన్, పట్టు రాములు, ధరావత్ కృష్ణ నాయక్, మాలు సాద్, యాకూసాదు, సాధు సంతులు పాల్గొన్నారు.
ప్రజాసేవకే నా జీవిత అంకితం అంకిత భావంతో పనిచేసే తత్వం ప్రజల సమస్యను తన సమస్యగా భావించే నాయకుడు అందరి వాడిని ఆదరించండి ప్రజల మన్నాలు పొందుతూ ఇలాంటి యువ నాయకుడే గ్రామ పంచాయతీకి అవసరమని అంకిత భావంతో పనిచేసే తత్వం ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ గెలుపు దిశగా ప్రయాణిస్తున్న యువ నాయకుడు బోడ బాలు నాయక్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అంటున్న టీకులపల్లి గ్రామపంచాయతీ ప్రజలు టేకులపల్లి డిసెంబర్ 16 (పరివర్తన ఆవాజ్ న్యూస్) టేకులపల్లి గ్రామపంచాయతీ ప్రజలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా బోడ బాలు నాయక్ వైపు అడ్డుగోడలా నిలుస్తూ అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే అంటూ ప్రచారాన్ని సాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలలోనే ఉంటూ ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ ప్రజల మన్ననాలు పొందుతూ ఎదురులేని నాయకుడిగా ముందుకి నడిపిస్తున్న…
ఏసీబీ వలలో ఇల్లందు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/పరివర్తన అవాజ్ , నవంబర్ 17, ఏసీబీ డిఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి. యాకుబ్ పాషా గతం నెలలో ఒక రేషన్ షాపు తనిఖీ చేసి స్టాక్ తక్కువగా ఉందని కేసు నమోదు చేశారు. షాపును సీజ్ చేశారు. రూ.30 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు. విజయ్ అనే అసిస్టెంట్ ద్వారా డబ్బులు అడిగించారు. అసోసియేషన్ అధ్యక్షులు శబరిష్ ద్వారా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో డిప్యూటీ తహసీల్దార్, యాకుబ్ పాషా, విజయ్,శబరిష్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో లంచం ఇస్తున్న వ్యక్తిని కూడా ఏ సీ బి అరెస్టు చేసింది.
వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు ముత్యాలంపాడు ZPSS పాఠశాలలోఘనంగా వేడుకలు. టేకులపల్లి మండల బిజెపి మండల అధ్యక్షులు తేజవత్ శంబు నాయక్ టేకులపల్లి పరివర్తన అవాజ్ న్యూస్: భారత స్వాతంత్రోద్యమంలో సమరయోధుల గుండెల్లో దేశభక్తిని రగిలించిన వందేమాతర గేయం రచించి ఈ రోజుకి 150 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో జాతీయ మరియు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ZPSS పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధరావత్ రామచంద్ర సింగ్ సార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించిన టేకులపల్లి మండల బిజెపి మండల అధ్యక్షులు తేజవత్ శంబు నాయక్ అధ్యక్షతన జరిగింది,జిల్లా సీనియర్ నాయకులు దారావత్ ద్రావషింగ్ పాల్గొన్నారు,టేకులపల్లి మండల కన్వీనర్ రవి రాథోడ్ మాట్లాడుతూ దేశం పట్ల విద్యార్థులు దేశభక్తిని చాటాలని, నిరంతరం సమాజం పట్ల, ఉపాధ్యాయుల పట్ల దేశభక్తితో ఉండాలని చెప్పారు, బ్రిటిషర్ల కాలంలో వందేమాతరం అంటే…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల పరిధిలో గల స్థానిక నేతలతో ఎమ్మెల్యే ముఖాముఖి… పరివర్తన అవాజ్ న్యూస్ నవంబర్ 03 , వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలతో సమాలోచనలు…జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలో గల రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల లో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో యూత్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశంలో నిర్వహించి వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేసిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బానోత్ రాంబాబు కొండపల్లి సొసైటీ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తోటకూరి శివయ్య పత్తె మధు డివిజన్ పరిధిలో గల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.