Author: parivarthanaawaaz
9 అక్టోబర్ (ఆవాజ్ న్యూస్) ఈరోజు గురువారం బండ్ల అంగడిని అధికారులు సందర్శించి అక్కడ ఉన్న ప్రతి వాహనానికి సంబంధించిన ఆర్సీ మరియు ఓనర్షిప్ పత్రాలను సక్రమంగా పరిశీలించారు. అనంతరం కొనుగోలుదారులకు అవగాహన కల్పిస్తూ వాహనం కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఆ వాహనం ఆర్సీ, ఇన్సూరెన్స్ మరియు యజమాని వివరాలు పూర్తిగా పరిశీలించుకోవాలని సూచించారు. నకిలీ లేదా వివాదాస్పద వాహనాల లావాదేవీలకు దూరంగా ఉండి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కొనుగోలుదారులను హెచ్చరించారు.
ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన,,,? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చార్జీలు తగ్గించీప్రజలపై భారాన్ని తగ్గించాలి శేరిలింగంపల్లి పరివర్తన ఆవాజ్ న్యూస్ అక్టోబర్ 09ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఆర్టీసీ బస్ భవన్ కు నిరసన తెలపడానికి వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను.విద్యార్థి నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్ట్ చెయ్యటం కరెక్ట్ కాదని దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని పోలీసుల తీరును ఖండించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవి యాదవ్ ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపే బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కే లేకుండా పోయిందని మండిపడ్డారు రాష్ట్ర…
పరివర్తన ఆవాజ్ హైదరాబాద్:అక్టోబర్ 09 దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా 20 మంది మరణించిన కేసులో చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ను, అరెస్టు చేశారు. పోలీసులు గురువారం ఉదయం చెన్నై లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్ రిఫ్ దగ్గు మందు తాగి ఒక్క మధ్య ప్రదేశ్లోనే 20 మంది దాకా చిన్న పిల్లలు చనిపోయా రన్న ఆరోపణలు ఉన్నా యి. పోలీసులు రంగనాథన్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోనూ కోల్డ్రిఫ్ తాగి చాలా మంది చిన్నపిల్లలు చనిపోయా రన్న ఆరోపణలు ఉన్నా యి. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లలు కిడ్నీ ఇన్ఫెక్షన్కు…
గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలి: జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్
Review: AI Tops World Economic Forum’s List of Top 10 Emerging Technologies of 2024
స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లను గెలుచుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించారని తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. న్యాయస్థానంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీల నోట ముద్ద లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీసీల బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు. మేం రెడీ: కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో బీజేపీ…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.