Share Facebook Twitter LinkedIn Pinterest Email జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పరివర్తన అవాజ్ జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిసోమవారం జహీరాబాద్ పట్టణంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనడంతో శివప్ప (52) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.